కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పి న గురుకులాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయి. ఉన్నత విద్యను అందించేందుకు గత సర్కా రు కేజీ టూ పీజీ వరకు దశల వారీగా శ్రీకారం చు ట్టింది. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ �
మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో చదువుదే కీలకపాత్ర. ఈ చదువులో ఉన్నత విద్య ఎంతో కీలకం. ఈ ఉన్నత విద్యలోని పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల భవితే మరింత ఉజ్వలంగా ఉంటుంది.
జనవరి 19 : పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ఈ నెల 29న ఎన్నుకోనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారికంగా ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేసి, 29న ఎన్�
వివిధ కళల్లో విద్యార్థులకు అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురసార అవార్డుకు ఎంపికైన జిల్లా విద్యార్థిని పెండ్యాల లక్ష్మి ప్రియ ఈ నెల 22న అవార్డును అందుకోనున్నట్లు విద్యార్థి తండ్రి రాకేశ్ తెలిపార�
దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
వరంగల్ నిట్లో ఈ నెల 19 నుంచి 21 వరకు టెక్నోజియాన్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఇందులో వివిధ రాష్ర్టాలకు చెందిన సుమారు 15 వేల మంది నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొననున�
భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు.. భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవటంపై ఆసక
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం (2024-25)లో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏ�
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే విద్యార్థులకు, గృహిణులకు యూనివర్సిటీలు ఇకనుంచి ఆశ్రయం కల్పించనున్నాయి. ఇందుకు వర్సిటీల్లో ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు నిర్వహించనున్నాయి. అయితే అడ్మిషన్ �
తొమ్మిదేండ్ల వయసున్న భారత సంతతికి చెందిన ప్రీషా చక్రవర్తి అరుదైన రికార్డును సాధించింది. ‘ప్రపంచంలో తెలివైన విద్యార్థుల జాబితా’లో చోటు దక్కించుకున్నది. ప్రస్తుతం ఈ బాలిక అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్�
ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్లో నూతనంగా ప్రారంభించిన జేఎన్టీయూ కళాశాలల్లో ఈ ఏడాది అయినా సీట్లు నిండుతాయా? విద్యార్థులు చేరతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఈ రెండు కాలేజీల్లో 50 లోపు మంది
కర్నాటకలోని కలబురిగిలో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంట్లో విద్యార్ధులు టాయ్లెట్లు క్లీన్ చేయడం, గార్డెనింగ్ వంటి ఇంటి పనులను చక్కబెడుతున్న ఘటన వెలుగుచూసింది. గత ఏడాదిగా స్కూల్ చి
కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు.