పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని, క్రికెట్లో రాణించి జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. గద్వాలకు చెందిన అరుణ్కుమార్ హెచ్సీఏ జాత�
ఈ ఏడాది సీయూఈటీ-యూజీ స్కోర్ నార్మలైజేషన్కు స్వస్తి పలికే అవకాశం ఉన్నదని యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్కుమార్ తెలిపారు. అలాగే అభ్యర్థి రాసే గరిష్ట పేపర్ల సంఖ్య 6కు పరిమితం చేస్తున్నట్టు చెప్పారు.
పరీక్షల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఓపెన్ బుక్ పరీక్షలు (ఓబీఈ) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ మీడియా డైరెక్టర్ రా�
ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక
ఇండ్ల సంక్షోభం నెలకొన్న కెనడాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఉన్నత విద్య అభ్యసించేందుకు అక్కడకు వెళ్లిన వారికి ఇండ్లు దొరకడం కష్టతరంగా మారింది. ఇటీవల బ్రాంప్టన్ పట్టణంలోని ఒక అద్దె భ�
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందన్నారు.
భవిష్యత్ అంతా కంప్యూటర్దేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలను కార్పొరేట్కు తలదన్నే రీతిలో అభివృద్ధి చేశామన్నారు. బుధవారం సిద్దిపేట జి�
ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన గద్వాల మండలంలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. పాఠశాల లో మధ్యాహ్నం అన్నంతోపాటు టమాట కూర వడ్డించారు.