స్వామి వివేకానందుడు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని, ఆయన ప్రసంగాలు, సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక వైశ్య భవన్లో ట్రస్మా ఆధ్వర్యంలో స్వామి �
హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూములను కేటాయించడంపై విద్యార్థిలోకం భగ్గుమన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పర్�
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆరు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు (ఈ నెల 12వ తేదీ నుంచి 17 వరకు) ప్రకటించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలలు, కే�
కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్' అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు.
సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్లో నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్స్ రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
US Teacher | స్కూల్ గ్రౌండ్లో టీచర్ (US Teacher) ఒక స్టూడెంట్తో శృంగారంలో పాల్గొంది. మిగతా విద్యార్థులను కాపలాగా ఉంచింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్థుల విచిత్ర ప్రవర్తనకు కారణం తెలుసుకోవాలని హెడ్మాస్టర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జెడ్పీహెచ్ఎస్లో ఇటీవల విద్యార్థుల ప్ర
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కల�
తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు రోజంతా పత్తి చేను, చెట్లపై ఆటలాడుతూ కనిపించారు. వివరాల్లోకెళ్తే.. దుమ్ముగూడెం మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన లింగాపురం పాఠశాల ఏకో ఉపాధ్యాయ పాఠశాల. ఇక్కడ రెగ్యుల�
కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.2500 ఇస్తేనే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామని డిమాండ్ చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.