పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనవి. బంగారు భవిష్యత్తుకు బాటలు పడాలంటే ఎవరైనా మంచి మార్కులతో ఈ మజిలీ దాటాల్సిందే. జడ్పీ, కేజీబీవీ, సంక్షేమ, ఎయిడెడ్.. ఇలా ప్రభుత్వ ఆధీనంలో న�
ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో వనపర్తికి చెందిన విద్యార్థినులు నాలుగు స్వర్ణ పతకాలను సాధించినట్లు గుజారియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీల్లో హైదరాబా
శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మాణం, బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇరువురు విద్యార్థులు తమ దైవభక్తిని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన తాటిపాముల రిషిభాగాధిత్య, �
ఇటీవల ఇంటర్న్షిప్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఒకవైపు చదుకుంటూనే మరోవైపు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, పారితోషికాన్ని ఆర్జించేందుకు ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చేపట్టిన బడి ఈడు పిల్లల గుర్తింపు సర్వేలో గుర్తించిన పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అన్నిరంగాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్నదని, పదో తరగతి ఫలితాల్లో విదార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. ని యోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిద�
నిట్లో టెక్నోజియాన్-2024 ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. చివరి రోజు ఆదివారం విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి వా�
బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 1972 -73లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కుర్వగడ్డపల్లి వద్ద సమావేశమయ్యారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ ఏడాది నుంచి పదోతరగతి విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు ఏడు ప్రశ్నాపత్రాలను ఏడు రోజుల్లో రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవిద్యాశాఖ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన భౌతికశాస్త్రం, జీవశాస్త్ర పరీక్షలను ఒకేరోజు క�
సైన్స్ అంటేనే.. ఊహకందని రహస్యాలను ఛేదించేందుకు నిత్యం పరిశోధించడం, మానవాళికి నిర్ధిష్టమైన సమాచారాన్ని అందించడం. ఈ క్రమంలో ఎన్నో సందేహాలు, అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని ఎప్పటికప్పు డు నివృత్తి చేసుక
ప్రతి విద్యార్థీ లక్ష్యంతో పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని లక్షెట్టిపేట ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శనివారం విద్యార్థులకు కేరీర్ గైడెన్స్పై ఏర్పాటు చేసిన �
వ్యవసాయ యూనివర్సిటీ భూములతో వ్యాపారం తగదని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని సీఎం రేవంత్రెడ్డి వెంటనే విరమ