ఏజెన్సీలో గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక�
విద్యార్థులకు మంచి విద్యా బోధన తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తాను విద్యార్థి దశ నుంచే రాజకీయాలలోకి వచ్చిన వాన్నని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల అందించే వి�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు, పాఠకులకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్
హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఇవ్వొద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పర్మినెంట్ లెక్చరర్ల మాదిరిగానే విధుల నిర్వహణ.. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ.. వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ సంతృప్తి చెందుతున్నా.. సక్రమంగా వేతనాలు అందక సతమతమ�
‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ తరహా నినాదాలు గోడలపై బాగానే ఉంటాయి.ఆచరణకు వచ్చేసరికి అన్నిటికీ చెట్లే అడ్డంకిగా కనిపిస్తాయి. ఇంటి నిర్మాణం మొదలుపెట్టడానికైనా, రోడ్డు వేయడానికైనా చెట్టు నరకాల్సిందే. గు
గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ కచ్చితంగా అమలు చేయాలని, పౌష్ఠికాహారం అందిస్తే మంచి ఆరోగ్యంతో ఉన్నత చదువులను అభ్యసిస్తారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
విద్యార్థుల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో బుధవారం ‘అనీమియా ముక
వ్యవసాయ వర్శిటీ భూముల వ్యవహారంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటనపై పోలీసులు స్పందించారు. విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనలో సంబందిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు విచారణ జరుపుతా�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్�
ట్యురిటో జూనియర్ కళాశాల అంటూ బోర్డు పెట్టారు.. జేఈఈ, నీట్ క్లాసులు కూడా చెబుతామంటూ గొప్పలు పలికారు.. గత విద్యా సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు చేరారు.
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే మార్గంతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేష�