రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ విత్తన తయారీదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు.నకిలీ విత్త
కల్తీ ఆహార పదార్థాలు, నిషేధిత గుట్కాలతో అనారోగ్యం చేకూ రుతుందని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. శాంతి కమిటీ సమావేశంతో పాటు కొడంగల్ పరిధిలో రూ.ఐదు లక్షల నిషేధిత గుట్కాలు, కల్తీ టీపౌడర్ల పట్టివేతపై స్�
రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తుపదార్థాలను తుదముట్టించడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం, సరఫరా వెనుక ఎంతటి వారున్నా ఉపే
Minister Gangula | రోడ్లను వేశాక కేబుల్ పనుల కోసం రోడ్లను తవ్వి పాడు చేయవద్దని, మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన రోడ్లను తవ్వి పాడుచేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామ�
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
కట్టడి మరింత కట్టుదిట్టం చెక్పోస్టుల్లో అనుమతి లేని వాహనాల నిలిపివేత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ టీషర్టులు.. పాత పాసులు.. మందుల చీటీలతో రోడ్లపైకి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు లాఠీలకు పని.. వాహనాల జప్�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.