కట్టడి మరింత కట్టుదిట్టం చెక్పోస్టుల్లో అనుమతి లేని వాహనాల నిలిపివేత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ టీషర్టులు.. పాత పాసులు.. మందుల చీటీలతో రోడ్లపైకి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు లాఠీలకు పని.. వాహనాల జప్�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.