చైనా మాంజాలు మనిషులతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన విషాదకర ఘటనతో ఈ సారి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాటి విక్రయాలను పూర్తిస్థాయిలో అ�
Satyakumar Yadav | పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆస్పత్రులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు.
ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా లేక ప్రజలను అపోహలకు గురిచేసే విధంగా కామెంట్లు చేసినా కఠిన చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు.
అనుమతులు లేని లే-అవుట్లలోని ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు స్పష్టం చేశారు. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన
వృద్ధాప్యంలో ఉన్న తండ్రి బాగోగులు చూసుకోని కారణంగా కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొడుకు, బిడ్డ కలిసి ప్రతి నెలా 10 వేలు జమ చేయాలని ఏకంగా పెద్దపల్లి కలెక్టర్ క
లంచాల పే రుతో ప్రజలను పీడిస్తే కఠిన చర్య లు తప్పవని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. పేదలను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడనేది పనికిమాలిన చర్య అని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Meta | ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ ‘మెటా’ (Meta) తన ఉద్యోగులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతీ వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్�
ఈ ఏడాది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2023 పోటీలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడ
పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు