రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు
Fake Seeds | సీల్ లేని విత్తనాలు , నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండల వ్యవసాయ శాఖ అధికారి సుదర్శన్ గౌడ్ , ఎస్సై నవీద్ హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల లోని కొలనూరు గ్రామం లో గుడుంబా స్థావరంపై రైడ్ చేసి 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, ఐదు లీటర్ల గుడుంబా ను పట్టుకున్నట్టు పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించ�
Child Marriages | బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బాల్య వివాహాలు చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నామని డీసీపీవో బుర్ల మహేష్ హెచ్చరించారు.
ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జగిత్యాల జిల్లా సరిహద్దు బోర్నపల్ల�
నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో కార్ల పై నిషేధిత బ్లాక్ ఫిల్మ్
SP Paritosh Pankaj | జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.
kamareddy | బాన్సువాడ, ఏప్రిల్ 9 : కల్తీ కల్లు తయారీదారులు, విక్రయదారులను ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణముగా బడుగు జీవుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బీ�
ఆస్తి పన్ను బకాయి దారులపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపు కోసం ఇప్పటికే ఓ టీఎస్ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికా�
నిషేధిత అల్ఫ్రాజోలం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య స్పష్టం చేశారు. అక్రమ వ్యవహారాల్లో తలదూర్చే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు.
SI Tahsinuddin | చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి నూతన ఎస్సై తహసీనొద్దీన్ హెచ్చరించారు.