Harish Rao | రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత
బతుకుదెరువు కోసం మహబూబ్నగర్ జిల్లా నుంచి వలస వచ్చి కోకాపేటలోని సబితానగర్లో ఉంటున్న రాజు, అంజమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలీనాలీ చేసుకుంటూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
ఎంజీఎంలో దారుణం జరిగింది. మృతశిశువును వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన అందరినీ కలచివేసింది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే అత్యవసర విభాగం వద్ద శుక్రవారం సా యంత్రం గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లగా కు
Warangal | వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బం�
Dog attacks | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని(Siricilla) ల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు(Children) ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్ర అనే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రం�
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ దాడులు చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కరిచేస్తున్నాయి. పిల్లలనైతే మరీ వెంటాడుతున్నాయి. గురువారం ఎల్లారెడ్డిపేటో ఇంట�
వీధి కుక్కలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన 24 మంది బాధితులను శుక్రవారం ఎమ్మెల్యే కృష్ణారావు, క�
Agra Man | భూవివాదంలో (land dispute) నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసి సజీవంగా పూడ్చి పెడితే (Buried).. వీధి కుక్కలు (Stray Dogs) మట్టిని తవ్వడంతో బతికి బయటపడ్డానని ఓ వ్యక్తి (Agra Man) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలపై ఎక్కువగా దాడులు చేసి తీవ్
సిద్దిపేట పట్టణంలో వీధికుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నా యి. రోడ్ల వెంట గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనదారుల మీదికి కుక్కలు దూసుకువచ్చి గాయపరుస్తున్నాయి. చిన్నలు, వృద్�
‘కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది.. రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. ఇప్పటికే రెండేండ్లలో ఎందరో మా తోటి బాలలు కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలపాలయ్యారు.. అయినా మా కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదు.. రేవం�
Stray dogs | సీఎం రేవంత్ అంకుల్ కుక్కల బారి నుంచి మా ప్రాణాలు కాపాడండి అంటూ కుత్బుల్లాపూర్లో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. నిద్రలో లేచి గుడిసె నుంచి బయటకువచ్చిన బాలుడిని అర్ధరాత్రి వేళ వీధి కుక్కలు దాడిచేసి చంపాయి. ఈ సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది.