కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో విఠల్రావు కూతురు వాణిశ్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఇంటి సమీపంలోని కిరాణా షాపులో పాలపాకెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఏడేండ్ల బాలుడిపై ఓ వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన విఠల్రావు కూతురు వాణిశ్రీ బుధవారం ఆరుబయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. ఆరుగురు మహిళలపై దాడి చేశాయి. శేర్గల్లి, వికాస్నగర్, ఆర్బీనగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో స�
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు న
వీధి కుక్కలు పది నెలల చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. చిన్నారి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా పీక్కుతిన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బోధన్ పట
వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. కనబడ్డ వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట శునకాలు స్వైరం విహారం చేస్తుండడం కలవరపాటుకు గురి చేస్తున్నది.
Old woman | పాపం పండుటాకు.. ఒక్కగానొక్క కుమారుడు ఆ వృద్ధురాలి పోషణ మరిచాడు. దీంతో కొడుకుకు భారంగా ఉండలేక దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నది. సోమవారం అర్ధరాత్రి ఆ వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయప�
నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడి పెద్ద చేసిన కొడుకుకు కన్నతల్లి భారమైంది. వృద్ధాప్యంలో తల్లికి అండగా నిలవాల్సిన కొడుకు తనకు సంబంధమే లేదంటూ అమానవీయంగా వ్యవహరించాడు. దీంతో పదేండ్లుగా గుడిసెలో ఒంటరిగ�
కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. శాయంపేటకు చెందిన వంగరి రాజు-విజయ దంపతుల ఐదేళ్ల కుమారుడు శివసాయి బాలికల హైస్కూ ల్ ఎదుట పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నా డు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతిక అనే నాలుగేండ్ల చిన్నారి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటింది. జనవరిలో వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన కృతికకు కేటీఆర్ వైద్యం చేయించి, ఆ పాపను ప్రాణ�
MLA Jagadish Reddy | గడిచిన ఎనిమిది నెలల కాలంలో వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తుంటే, కనకపు సింహాసనాల మీద కూర్చున్నవేమో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ప్రతి పక్షాన్ని కరుసున్నాయి అంటూ జగదీశ్ రెడ్�
గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా వీటి బెడద తీవ్రమైంది. ఇండ్ల నుంచి వీధిల్లోకి రావాలన్నా తడబాటే.. బైక్పై వెళ్తున్నప్పుడు కంగారు.. పిల్లలను పనుల మీద బయటకు పంపించాలన్నా
పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకులు, పాలనాధికారులు పట్టింపులేక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మొన్నటి పసికందు ఘటన తర్వాతే తీరు మారకపోగా నిండా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. మళ్లీ ఎ�
పసికందు ఘట న నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో సంచరిస్తు న్న వీధికుక్కలను శనివారం మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న ఘ టన వెలుగులోకి రావడంతో శనివారం మంత్రి కొండా సురేఖ స్పందించి