Hyderabad | హైదరాబాద్ జవహర్నగర్లో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొం�
క్షేత్రస్థాయి పర్యటనలు లేవు. పారిశుధ్యం పడకేసింది. దోమలతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. వీధికుక్కలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టు�
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురికాలనీ వీధి కుక్కలు వీరంగం చేశాయి. ఎంఐజీ బ్లాక్-6లో నివాసముంటున్న తెలుగు సినిమా స్టంట్ మాస్టర్ బద్రి భార్య రాజేశ్వరి కాలనీలో మార్నింగ్ వాకింగ్కు బయలుదేరింద�
నగరవాసులను వీధి కుక్కలు వణికిస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు కరిచి వేస్తున్నాయి. చిన్నా,పెద్దా అనే తేడాలేకుండా.. అందరినీ హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఓ మహిళపై ఏకంగా 15 శునకాలు దాడికి దిగాయి.
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘట న జనగామ జిల్లా చిల్పూర్ మండ లం లునావత్తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధి లునావత్తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దం�
ఇంటిముందు ఆడుకుంటున్న 15 నెలల చిన్నారిపై వీధికుక్కలు దాడిచేసి గాయపరిచాయి.ఈ ఘటన డీ.పోచంపల్లి పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. బీహార్కు చెందిన మింటూసింగ్, నీమాదేవి దంపతులు డీ. పోచంపల్లి సత్యసాయి కాలనీ�
మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ కాలనీలో చూసినా గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి కుక్కలను చూస్తే చాలు పిల్లలు , వృద్ధులు జంకుతున్నారు.
వీధి కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు చంపి పడేసిన ఘటన మండలంలో ని జానంపేట గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జానంపేట శివారులో హైవే-44 పక్కనున్న కాల్వలో సోమవారం రాత్రి 15 కుక్కలను చంపి పడేశారు.
Stray dog | పెద్దఅంబర్పేట(Pedda amberpet) మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు(Dog attacked) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.