Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల�
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్క�
Stock market addiction | అతను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో దిట్ట. ఏండ్లుగా లక్షల్లో పెట్టుబడులు పెడుతూ లాభాలు గడిస్తున్నాడు. అయితే, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. ఇటీవల అతనికి కూడా చెడ్డరోజులు మొదలయ్యాయి. గత ఆరు నెలల న�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 60 వేల మార్కును దాటింది. 401.04 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగిసి 60,056.10 వద్ద నిలిచింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ బుధవారం నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు విదేశీ సంస్ఠాత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోవడంతో సూచీలు దిగువముఖం పట్టాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ తగ్గాయి. బ్యాంకింగ్, పవర్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టాయి.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి.
గత ఆర్థిక సంవత్సరం (2022-23) గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే ఏకంగా 74 శాతం క్షీణించి రూ.653 కోట్లకే పరిమితమయ్యాయి. గతంల�
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నూతన లక్ష్యాలు, స్పష్టమైన ప్రణాళికలు తయారు చేసుకునేందుకు ఇదే సరైన సమయం. పన్ను ప్రణాళిక విషయంలో అనూహ్యమైన మార్పులు ఈ ఏడాది నుంచే వచ్చాయి.
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ
మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి.