దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. బుధవారం సైతం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ దూకుడు కొనసాగింది. నిజానికి ఉదయం ఆరంభంలో
Nifty 50 : నిఫ్టీ-50 రికార్డు సృష్టించింది. ట్రేడింగ్లో ఇవాళ 20 వేల మార్క్ టచ్ చేసింది. సుమారు 0.9 శాతం అధికంగా నిఫ్టీ ట్రేడ్ అయ్యింది. ఒకవైపు ప్రపంచ ఆర్ధికం మందగమనంతో సాగుతున్నా.. మన స్టాక్ మార్కెట్లు ట్రేడ
స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంత
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశా యి. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకుమించి రా ణించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. విదేశీ సంస్థాగ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, పవర్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల బాటపట్టాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోయినప్పటికీ చిన్న స్థాయి షేర్ల న�
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, �
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను పడేశాయి. ఇంట్రాడ�
Jio Financial | రిలయన్స్ నుంచి విడి వడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. తొలుత లాభాల్లోనే సాగినా ఎన్ఎస్ఈలో ఐదు శాతం నష్టపోయి లోయర్ షర్క్యూట్ ని తాకింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నది. ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో విడిపోయిన విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలు రెండు రోజులకే పరిమితమవడంతో గురువారం సూచీలు పడిపోకతప్పలేదు. కొనుగోళ్లను పక్కనబెట్టి మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు.
దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది నెల
ఐటీ షేర్లు ర్యాలీ జరపడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ పెరిగింది. గత శుక్రవారం 480 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం మరో 232 పాయింట్లు జతచేసి 65,953 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో క్�
Stock Markets | వరుసగా మూడు రోజులపాటు భారీ నష్టాల్ని చవిచూసిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల కారణంగా కొంతవరకూ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంతో 65,721పాయింట్ల వద్ద ముగిసింది.