దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్యాంకింగ్, చమురు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి.
ట్రావెల్ టెక్నాలజీ సేవల సంస్థ ఓయో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.63 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.280 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
అమెరికా ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిందన్న వార్తతో కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్లు గతవారం తిరిగి ఒడిదుడుకుల బాటలోకి మళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,181.34 పాయింట్లు లేదా 1.95 శాతం పుంజుకుని 61,795.04 వద్ద నిలిచింది. దీంతో నిరుడు అక్టోబర్ 18న నమోదై�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలకు ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, విదేశీ నిధులు వెళ్లిపోవడంతో ప్రతికూల ప్రభావం చూపింది.
Rupee falls:అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి(Rupee falls) ఇవాళ మరిత పతనమైంది. ఉదయం 82.33 వద్ద స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయ్యింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూపాయి విలువ 16 పై
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీచ బలహీన పవనాల మధ్య వరుసగా నాలుగో రోజు నష్టాలు తప్పలేదు. ఇవాళ ఉదయం మార్కెట్ మొదలైన నుంచి నష్టాల్లోనే
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫెడరల్ రిజర్వుతోపాటు ఒకేసారి పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా వరుసగా మూడోరోజు సూచీలు భీకరనష్�