స్టాక్ మార్కెట్లకు షాక్ అబ్జార్బర్స్ రిటైల్ ఇన్వెస్టర్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏర్పడుతున్న కుదుపుల్ని తగ్గించేది వారేనని చెప్పారు.
క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచిం�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగాయి. 30 షేర్ల బీఎన్ఈ సెన్సెక్స్ 1041 పాయింట్లు లాభపడి, చివరకు 55,926 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్తీ 309 పాయ�
అంతర్జాతీయ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నా, వరుసగా మూడో రోజు సైతం భారత్ స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగ�
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ముంబై, మే 17:స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. గడిచిన ఆరు రోజులుగా భారీ నష్టాలతో కొనసాగిన దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్లు మంచి బూస్ట్నిచ్చాయి. మెటల్, ఎనర్�
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు సెన్సెక్స్ 1,158 పాయింట్లు డౌన్ ముంబై, మే 12: ద్రవ్యోల్బణం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కకావికలమయ్యాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికా ద్రవ్యోల్బణం
అటు అమెరికా ఫెడ్, ఇటు భారత్ రిజర్వ్బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచడంతో పాటు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నట్టు సంకేతాలు వెలువరించడంతో స్టాక్ మార్కెట్ ముగిసిన వారంలో భారీ పతనాన్ని చవిచూసింది. ఎన