ముంబై : రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరానికి గురి చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ప�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. గత వారం మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది. టెక్నికల్గా నిఫ్టీ గత నవంబర్ చివరి వారం నుంచి 16,800 స్థాయిలో బలమైన బేస�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
భారీ ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు ఒక శాతం మేర నష్టంతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో మొత్తం 141.55 పాయింట్ల నికర నష్టంతో నిఫ్టీ నిలిచింది. వారం ప్రారంభంలోనే 300 పాయింట్లకుపైగా నష్�
ముంబై, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో మౌలిక రంగానికి అత్యధికంగా నిధులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్ల
ఆర్థిక సర్వేతో సూచీల్లో దూకుడు ముంబై, జనవరి 31: ఆర్థిక సర్వే దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకోనున్నదని ఆర్�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగడంతో మార్కెట్లు విలవిల్లాడాయి. చిన్న, మధ్యతరహా, లార్జ్ క్యాప్ అన�
ముంబై: స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు 2 శాతం పైగా పడిపోయాయి. స్టాక్మ�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు మూటగట్టుకున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ కూడా
మూడు రోజుల్లో 1,800 పాయింట్ల పతనం ముంబై, జనవరి 20: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్న కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజు పతనమయ్యింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 60,000 పాయి�
మరో 656 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ముంబై, జనవరి 19: ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలంకావడంతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు కుదేలయ్యాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 656 పాయింట్లు పతనమై 60,099 పాయింట