దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర భారీ శ్రేణి షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరికి దారితీసింది.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 59,000 పాయింట్ల కీలకస్థాయిని అధిగమించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతు కూడా తోడవడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.
చివర్లో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, మార్చి 23: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 304 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థ�
బంగారం @52,000 హైదరాబాద్లో రూ.52,040గా నమోదు రూ.72,100 పలికిన కిలో వెండి న్యూఢిల్లీ, మార్చి 2: బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం.. పసిడి ధరలను పరుగులు పెట్టిస�
సెన్సెక్స్ 2,702, నిఫ్టీ 815 పాయింట్లు పతనం కమ్ముకున్న రష్యా-ఉక్రెయిన్ భయాలు రూ.13.44 లక్షల కోట్లు ఆవిరి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర.. స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవ