దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఐటీ, చమురు అండ్ గ్యాస్ రంగాల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కదంతొక్కాయి.
ఆరు రోజుల తర్వాత లాభపడ్డ సూచీలు సెన్సెక్స్ 237, నిఫ్టీ 57 పాయింట్ల లాభం ముంబై, జూన్ 20: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తీవ్ర ఊగిసలాటలో ట్రేడింగ్ జరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివ�
స్టాక్ మార్కెట్లకు షాక్ అబ్జార్బర్స్ రిటైల్ ఇన్వెస్టర్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏర్పడుతున్న కుదుపుల్ని తగ్గించేది వారేనని చెప్పారు.
క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచిం�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగాయి. 30 షేర్ల బీఎన్ఈ సెన్సెక్స్ 1041 పాయింట్లు లాభపడి, చివరకు 55,926 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్తీ 309 పాయ�