200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సెన్సెక్స్ తిరిగి 60 వేల మార్క్ను అధిగమ�
స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి గానూ నిపుణుల ప్యానెల్ ఏర్పాటుపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్నది. సీజేఐ డీవై చంద్రచూడ్,
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజూ సూచీలు నిరాశపర్చాయి. మంగళవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 326.23 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయి నాలుగు నెలల కని�
Stock markets | భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి జోరు కనబర్చిన దేశీయ ఈక్విటీ సూచీలు ఇవాళ ఏకంగా 1.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి.
MLC Kavitha | ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 562.75 పాయింట్లు లేదా 0.94 శాతం ఎగబాకి 60,655.72 వద్ద నిలిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టా
దేశీయ స్టాక్ మార్కె ట్లు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి.
Stock markets | కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇప్పటికే గత మూడు సెషన్ల