Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 144 పాయింట్లు తగ్గి 60,834 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 19,093 పాయింట్ల వద్ద, బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల�
Stock Market News | మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 60,261 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే
Stock Market | గత వారం నష్టాల నుంచి సోమవారం లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 631 పాయింట్లు నష్టపోయి 60,115 వద్ద ముగిసింది. నిఫ్టీ 18వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. దాదాపు
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరంలో ట్రేడింగ్లో తొలిరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్ 327.5 పాయింట్లు లాభపడింది. చివరకు 61,167.79 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ 92.90 పాయింట్లు పెరిగి, 18,197.50 పాయింట్ల
వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలక
గత వారపు అంచనాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ కరెక్షన్ బాటలో నడిచింది. కొవిడ్, అమెరికా వడ్డీ రేట్ల పట్ల భయాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తంమీద 462 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి 17,807 పాయింట్ల వద్ద ముగిసి�
గత రెండు దశాబ్దాలుగా డిసెంబర్ నెలలో జరుగుతున్న శాంతాక్లాజ్ ర్యాలీకి ఈ 2022లో బ్రేక్పడినట్లే కన్పిస్తున్నది. కేవలం నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,000 పాయింట్లు పతనమయ్యింది.
దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్ పంజావిసురుతున్నది. వరుసగా మూడోరోజు సూచీలు భారీగా నష్టపోయాయి. రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు, చైనాలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తుండటం మార్క�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 635 పాయింట్ల నష్టపోయి 61,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వ�
చీరల విక్రయంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఇప్పటికే ఈ పబ్లిక్ ఇష్యూకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా అనుమతినిచ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది.