Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలగా.. రోజంతా గ్రీన్మార్క్లోనే కొనసాగాయి. ట్రే
స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.16 పాయింట్లు ఎగిసింది. ప్ర�
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఫెడ్..వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్లను (0.75 శాతం) పెంచడంతో పాటు ఈ ఏడాది మరింత ప�
న్యూఢిల్లీ, జూన్ 15:ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే కూడా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక సేవలతోపాటు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపుల సేవలను మరింత విస్�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా సోమవారం పతనమయ్యాయి. 1,475 పాయింట్లు కోల్పోయి 52,847 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 427 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,774 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప�
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు రక్షణాత్మక ధోరణిలోకి మదుపరులు సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 276 పాయింట్లు పతనం ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల స�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 214 పాయింట్లు క్షీణించి 54,892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ ఆర్బీఐ రెపోరేటును పెంచుతూ నిర�
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. చివరి గంటలో వెల్లువెత్తిన అమ్మకాలతో ఒక్కసారిగా దేశీయ స్టాక్ మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చ�
కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించడం, ఎగుమతి సుంకాల్ని పెంచడంతో మెటల్ షేర్లు పతనమై సూచీల్ని గతవారం ఒడిదుడులకు లోనుచేశాయి. అయినప్పటికీ నిఫ్టీ వారం మొత్తంమీద 86 పాయింట్లు లాభప�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం నష్టాలతో ముగియగా.. గురువారం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 503 పాయింట్ల లాభంతో 54,252 వద్ద, నేషనల్ స్ట�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా.. చివరకు ట్రేడింగ్ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక�
మార్కెట్ పల్స్ ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల భయాలతో ముగిసిన వారం స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, చివరకు లాభాలతో ముగిసింది. వారం మొత్తంమీద 494 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 16,266 పాయింట్ల వ
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ర్యాలీ భారతీయ సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే వరుస రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ బుల్ రంకేసింది.