Stock Market | వారంలో తొలిరోజైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 170.89 పాయింట్లు కోల్పోయి 61,624 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 20.50 పాయింట్లు తగ్గి 18,329 పాయింట్ల వద్ద
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 61వేల మార్క్ను దాటింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 18,300 మార్క్ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 146.59 పాయింట్ల లాభంతో 59,107.19 పాయింట్లు వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ కేవలం 25.30 పాయింట్ల స్వల్ప లాభంతో 17,512.25 పాయి�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు ఎనర్జీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లకు లభించిన మద్దతుతో మంగళవారం 30 షే�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. మూడు రోజుల తర్వాత బుధవారం లాభాలతో ముగియగా.. ఇవాళ మళ్లీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో
stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. దీంతో మూడు రోజుల నష్టానికి తెరపడినట్లయ్యింది. అమ్మకాల ఒత్తిడితో మూడురోజుల పాటు సూచీలు నష్టాల్లో కొనసాగాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి
Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు తగ్గి.. 17090 పాయింట్లకు చేరింది. అలాగే రూపాయి సై�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైతం మానిటరీ పాలసీ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్లో ర్యాలీ సాగింది. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 509.24 పాయింట్లు లేదా 0.89 శాతం కోల్పోయి 57వేల స్థాయికి దిగువన 56,598.28 వద్ద ముగిసింది.
నిధుల కోసం వెంపర్లాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసింది.