Stock Market | దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744.98 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో చివర్లో కోలుకున్నాయి.
స్టాక్ మార్కెట్లో భారత మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ నియంత్రణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మదుపరుల ప్రయోజనాలకు పటిష్�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్ 142.43 పాయింట్లు పెరిగి 60,806.22, నిఫ్టీ 21.80 పాయింట్లు పెరిగి 17,893.50 వద్ద స్థిరపడింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 144 పాయింట్లు తగ్గి 60,834 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 19,093 పాయింట్ల వద్ద, బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల�
Stock Market News | మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 60,261 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే
Stock Market | గత వారం నష్టాల నుంచి సోమవారం లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 631 పాయింట్లు నష్టపోయి 60,115 వద్ద ముగిసింది. నిఫ్టీ 18వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. దాదాపు
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరంలో ట్రేడింగ్లో తొలిరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్ 327.5 పాయింట్లు లాభపడింది. చివరకు 61,167.79 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ 92.90 పాయింట్లు పెరిగి, 18,197.50 పాయింట్ల
వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలక