బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.
గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటికేలో భారీగా పడిపోయిన గ్రూపునకు సంబంధించిన షేర్లు శుక్రవారం కూడా ఐదు శాతం వరకు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన అదానీ గ్రూపు 10 కంపెన�
ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్)లో 3.5 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు బుధవారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. షేరుకు ర�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మళ్లీ 58 వేల మార్క్ దాటింది.
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంక్ కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ
బేర్స్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్ విలవిలలాడుతున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,447 పాయింట్లు పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 711 పాయింట్లు �
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 326.23 పాయింట్లు పతనమై 58,962.12 పాయింట్ల వద్ద టేడ్రింగ్ ముగిసింది. మరో వైపు నిఫ్టీ 88.75 పాయింట్ల తగ్గి.. 17,303.95 వద్ద స్థిరప�
అదే రాముడిని ఆధారం చేసుకొని, మూడు దశాబ్దాల ప్రయత్నంతో రెండు సీట్ల నుంచి మొదలైన బీజేపీ ప్రస్తుతం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడవసారి అధికారం చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపో యింది. బీఎస్ఈ సెన్సెక్స్ 60వేల దిగువకు రాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,800 స్థాయిని కోల్పోయింది.
Stock Market | దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744.98 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో చివర్లో కోలుకున్నాయి.
స్టాక్ మార్కెట్లో భారత మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ నియంత్రణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మదుపరుల ప్రయోజనాలకు పటిష్�