Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్ 193 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 18,500 పాయింట్ల దిగువన ముగిసింది. బుధవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. గురువారం ఉదయం ఫ్లాట్�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ఏ దశలోనూ మద్దతు లేకపోవడంతో కోలుకోలేకపోయాయి. నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ.. స్టాక్ మార్కెట
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షాకిచ్చారు. అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లను పెంచడం, అక్కడ నిరుద్యో
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బెంచ్మార్క్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 694.96 పాయింట్లు క్షీణించి 61,054.29 వద్ద, నిఫ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ సమయంలో మాంద్యం భయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ మ
Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్లు, పోస్టాఫీస్ పథకాలు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ డెట్ బాండ్స్ ఇలా వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ.. ఎందులో నాలుగు రాళ్లు ఎక్కువొస్తాయో ఆలోచిస్తూంటారు మనలో
దేశీయ జీవిత బీమా పరిశ్రమలో మెజారిటీ వాటా కలిగిన ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లో మాత్రం నేలచూపులు చూస్తున్నది. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యి ఏడాది పూ�
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఒక ఏడాదిలో తమ ఆరు నెలల మూల వేతనానికి మించి స్టాక్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలు తమకు సమర్పించాలని కేంద్రం కోరింది. వివరాలను నిర్దేశిత నమూనాలోఅందిం�
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.
గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటికేలో భారీగా పడిపోయిన గ్రూపునకు సంబంధించిన షేర్లు శుక్రవారం కూడా ఐదు శాతం వరకు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన అదానీ గ్రూపు 10 కంపెన�
ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్)లో 3.5 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు బుధవారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. షేరుకు ర�