గత వారపు అంచనాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ కరెక్షన్ బాటలో నడిచింది. కొవిడ్, అమెరికా వడ్డీ రేట్ల పట్ల భయాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తంమీద 462 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి 17,807 పాయింట్ల వద్ద ముగిసి�
గత రెండు దశాబ్దాలుగా డిసెంబర్ నెలలో జరుగుతున్న శాంతాక్లాజ్ ర్యాలీకి ఈ 2022లో బ్రేక్పడినట్లే కన్పిస్తున్నది. కేవలం నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,000 పాయింట్లు పతనమయ్యింది.
దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్ పంజావిసురుతున్నది. వరుసగా మూడోరోజు సూచీలు భారీగా నష్టపోయాయి. రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు, చైనాలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తుండటం మార్క�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 635 పాయింట్ల నష్టపోయి 61,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వ�
చీరల విక్రయంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఇప్పటికే ఈ పబ్లిక్ ఇష్యూకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా అనుమతినిచ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.
వరుడు డాక్టర్ సందేశ్ను మెడిసిన్ లిమిటెడ్గా, వధువు డాక్టర్ దివ్యను అనస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు.
Stock Market | దేశీయ బెంచ్మార్క్ సూచీలు మరోసారి ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిని తాకాయి. రికార్డు స్థాయిలో సెస్సెక్స్ 63వేలు, మరో వైపు నిఫ్టీ 18,800 మార్క్ను దాటి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. ట్రేడింగ్ ముగిసే సరికి
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయ. అంతర్జాతీయ మార్కెట్లలో వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో
ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు ఉపక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Stock Market | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సోమవారం ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54.67 పాయింట్ల
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 207 పాయింట్ల పతనంతో 61,456 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 18,246 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. బ్యాంక్ నిఫ్�