Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 59,791.32 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సైతం దాదాపు 80 పాయింట్ల పెరిగి 17,783.05 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంద�
భారత స్టాక్ మార్కెట్ మాంత్రికుడిగా, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా (62) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా ఇతర ఆర
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51.73 పాయింట్లు నష్టపోయి 58,298.80, నిఫ్టీ 6.20 పాయింట్లు క్షీణించి 17,382 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాల దాదాపు 1,515 షేర్లు పురోగమించగా.. 1,735 షేర్లు క�
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ప్రారంభం నుంచి ఒడిదొడుకుల మధ్య సూచీలు కొనసాగగా.. చివరి సెషల్లో పుంజుకోవడంతో లాభాలను నమోదు చేశాయి. ఇవాళ చైనా – తైవాన్ మధ్య ఉద్రిక్తల న�
Stock Market | దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే వరకు 712.46 పాయింట్లు పెరిగి 57,570.25, నిఫ్టీ 228.70 పాయింట్లు పెరిగి 17,158.30 వద్ద ముగిసింది. దాదాపు 2,037 షేర్లు పెరగ్గా.. 1,197 షేర్ల�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రెండు రోజుల నష్టాల అనంతరం బుధవారం సూచీలు లాభపడ్డాయి. గురువారం ఉదయం మార్కెట్లు అదే జోష్తో పైకి కదులుతున్నాయి. సెస్సెక్స్ 503.69 పాయింట్లు, నిఫ్టీ 141 ప
Stock Market | రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 547.83 పాయింట్లు పెరిగి 55816.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 16,641.80 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీలో సన్
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలగా.. రోజంతా గ్రీన్మార్క్లోనే కొనసాగాయి. ట్రే
స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.16 పాయింట్లు ఎగిసింది. ప్ర�
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఫెడ్..వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్లను (0.75 శాతం) పెంచడంతో పాటు ఈ ఏడాది మరింత ప�
న్యూఢిల్లీ, జూన్ 15:ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే కూడా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక సేవలతోపాటు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపుల సేవలను మరింత విస్�