పెట్టుబడికి ఏది ఉత్తమం స్టాక్ మార్కెట్లు.. మ్యూచువల్ ఫండ్లు.. రెండూ వేర్వేరు మదుపు సాధనాలు. కానీ ఇవి ఒకటే అన్నట్టుగా చాలామంది అర్థం చేసుకుంటారు. ఈ రెండింటిలో ఏది ఉత్తమ మదుపు మార్గం అనే సందేహాలు కూడా తరచూ
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సే ంజ్ సూచీ సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు లేదా 1.84 శాతం పుంజుకుని 57,863.93 వద్ద నిలిచింది.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. వడ్డీరేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వు సమావేశమవుతుండటం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య సూచీలు భారీగా నష్టపోయాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. వరుసగా ఐదోరోజు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల ఇచ్చిన దన్నుతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు జోష్నిచ్చ
భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీగానే రికవరీ అయ్యాయి. గత వారం 1,085 పాయింట్ల రేంజ్లో ట్రేడైన ప్రధాన సూచీ నిఫ్టీ చివరికి 385 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 2.2 శాతం లాభంతో ముగిస్తే.. మ�
షేర్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్టాప్లు, స్వైపింగ్ మిషన్, 8 సెల్ఫోన్లు, చెక్బుక్, క్రెడిట్కార్�
ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా ర్యాలీ జరిపింది. అంతర్జాతీయ సంకేతాలు సైతం సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,223 ప�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించబోతున్నారు. సెబీ మాజీ సభ్యురాలైన మాధవి పూరి బచ్ను సెబీ చైర్పర్సన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆ�
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర�
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మార్చిలో మార్కెట్లోకి రానుంది. ప్రభుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లతో మెగా ఐపీఓ దలాల్ స్ట్రీట్లో దుమ్ములేపనుంది.
వరుస నష్టాల నుంచి మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు.. ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతును అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన �