వరుస నష్టాల నుంచి మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు.. ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతును అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన �
ముంబై, జనవరి 24: అంతర్జాతీయ సంకేతాలు, ఇతర అంశాల ప్రభావంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గతవారం వరుసగా నాలుగురోజులు తగ్గుతూ వచ్చిన ఈక్విటీలను కనిష్ఠస్థాయిల్లో కూడా తాజాగా ఇన్వెస్టర్లు ఎడాప�
ప్రపంచంలో ఈ విలువకు చేరిన తొలి కంపెనీ న్యూఢిల్లీ, జనవరి 4: ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ గొప్ప ఘనతను సాధించింది. యాపిల్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.225 లక్షల కోట్లు)కు చేరింది. కార్పొరేట్ ప్ర
సెన్సెక్స్ 460, నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి 2021లో 24% పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ముంబై, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన 2021 సంవత్సరానికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచే సూచ�
ముంబై, డిసెంబర్ 27: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు జోరు చూపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగి 57,420 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఏడాది టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా స్పేస్ఎక్స్, టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఎంపికయ్యారు. ‘సొంత ఇల్లు లేని, ఇటీవలి కాలంలో తన ఆస్తులను అమ్ముకొంటున్న ప్రపంచంలోనే అత్యంత
సెన్సెక్స్ 1,016 నిఫ్టీ 293 పాయింట్ల లాభం రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన�
సెన్సెక్స్ 887, నిఫ్టీ 264 పాయింట్లు అప్ గ్లోబల్ మార్కెట్ల దన్నుతో తొలగిన ఒమిక్రాన్ భయాలు ముంబై, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సాన
ముంబై : కొవిడ్-19 తాజా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లు కోల్పోయి 57,600 పాయింట్ల దిగువకు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయ�
ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ తొలిసారి రూ.లక్ష కోట్లకుపైనే న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు �
దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. భారీగా లాభాల స్వీకరణ జరగడంతో నిఫ్టీ 223.65 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రధానంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కరెక్షన్ పెద్ద ఎత్తున జరిగింది. �
ప్రకటనలు-తీర్మానాలు ప్రవచనాలు మొదటి తీర్మానాన్ని పాటిస్తుంది రెండవ తీర్మానాన్ని పాటిస్తుంది రెండు తీర్మానాలు పాటించదు రెండు తీర్మానాలు పాటిస్తుంది ప్రకటన: సచిన్ను మేనేజర్ తన సహచరుల వద్ద కించపరిచెన
సెన్సెక్స్ 514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ అమ్మకాల ఒత్తిడికి భారీ నష్టాల్ని చవిచూసిన భారత స్టాక్ సూచీలు.. మంగళవారం కోలుకున్నాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు పెరిగి 59,005 పాయింట్ల వద్ద మ�
ముంబై, ఆగస్టు 30: బుల్ జోరు కొనసాగుతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ స