Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా సోమవారం పతనమయ్యాయి. 1,475 పాయింట్లు కోల్పోయి 52,847 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 427 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,774 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప�
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు రక్షణాత్మక ధోరణిలోకి మదుపరులు సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 276 పాయింట్లు పతనం ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల స�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 214 పాయింట్లు క్షీణించి 54,892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ ఆర్బీఐ రెపోరేటును పెంచుతూ నిర�
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. చివరి గంటలో వెల్లువెత్తిన అమ్మకాలతో ఒక్కసారిగా దేశీయ స్టాక్ మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చ�
కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించడం, ఎగుమతి సుంకాల్ని పెంచడంతో మెటల్ షేర్లు పతనమై సూచీల్ని గతవారం ఒడిదుడులకు లోనుచేశాయి. అయినప్పటికీ నిఫ్టీ వారం మొత్తంమీద 86 పాయింట్లు లాభప�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం నష్టాలతో ముగియగా.. గురువారం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 503 పాయింట్ల లాభంతో 54,252 వద్ద, నేషనల్ స్ట�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా.. చివరకు ట్రేడింగ్ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక�
మార్కెట్ పల్స్ ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల భయాలతో ముగిసిన వారం స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, చివరకు లాభాలతో ముగిసింది. వారం మొత్తంమీద 494 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 16,266 పాయింట్ల వ
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ర్యాలీ భారతీయ సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే వరుస రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ బుల్ రంకేసింది.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 1,534 పాయింట్ల లాభంతో 54,326 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266 వద్ద స్�
స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల సంకేతాలు గురువారం దేశీయ సూచీల ఉసురు తీశాయి. దీంతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. రెండేండ్ల న
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,461.30 పాయింట్ల నష్టపోయి.. 52,792.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 430.90 పాయింట్లు క్షీణించి 15,809.40 వద్ద ట్రేడింగ్ ముగిసింది. దాదాపు 838 షేర్లు లాభాల్లో ఉం�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 మంగళవారం 1.5శాతం లాభపడ్డాయి. బీఎస్ఎస్ సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి 53.700కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చే
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 276 పాయింట్లు కో
ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి.. 55,702 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఐదు పాయింట్ల లాభంతో 16,683