Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది.
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా మంగళవారం క్షేత్ర పాలకుడు, బయలు వీరభద్రస్వామికి ఈవో ఎస్ లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Srisailam | శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పూలతో పుష్పాలంకరణ చేసి.. ఊయ�
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది.
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకూ నిర్వహించే శ్రావణ మాసోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం వేళలను సవరించినట్లు ఈఓ ఎస్ లవన్�
కృష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, గ
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 19 వరకు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని క్యూ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను దేవస్థానం ఈఓ ఎస్ లవన్న ఇతర అధ�
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సోమవారం జూరాల ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి 20,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,491 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
Srisailam | శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కుమారస్వామికి షష్టి పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర దీపార్చన చేశారు.
కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది.. ఇటీవల కురిసిన వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకతోపాటు ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద నమోదవుతున్నది. ఆల్మట్టి డ్యాం నుంచి 75,000 క్యూసెక్కులు, నారాయణపూర
International Tiger Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.