జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ సతీమణి కల్పనాదాస్తో కలిసి దర్శించుకొన్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శనివారం సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. పలు పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి గంగాధర మం
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులకు స్వామి అమ్మవార్లు నంది వాహనంపై దర్శనమిచ్చారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు ఏడో రోజు శుక్రవారం గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.