ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు ఏడో రోజు శుక్రవారం గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Srisailam temple | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది.
srisailam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత కల్పించినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చోట జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. కానీ, ఎక్కడా లేని విధంగా కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి.
ఏం జరిగిందో అందరికీ తెలుసు.. జరిగిన సంఘటనపై ప్రభుత్వం, సంస్థల యాజమాన్యాలు చిటికెలో స్పందించిన వైనం కూడా సర్వత్రా ఎరుకే. మరమ్మతులకు ఎంత ఖర్చు అయ్యిందో అధికారులే స్పష్టంగా చెప్తున్నారు.
TSRTC | మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Srisailam | అన్నదానం, అయోధ్య, హరిద్వార్ లలో నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ కరివేన ఆదివారం శ్రీశైలంలో జరిగిన సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించింది.