శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఈనెల 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్�
Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.
TSRTC: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివెళుతుండగా.. టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసుల
బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా పెబ్బేరు మండలానికి చెందిన నాయకుడు పాతపల్లి గోవిందు సోమవారం ఏపీలోని శ్రీశైలంలో పర్యటించారు.
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్నదాన సత్రానికి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.
AD Srisailam | నిజామాబాద్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీశైలం నగరంలోని సారంగాపూర్ డెయిరీ ఫామ్ వద్ద డిస్ట్రి
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన ప్రదోషకాల సమయంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం ఈవో లవ�