Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు.
Srisailam | ఉగాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీశైల మహాక్షేత్రంలో సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో శ్రీశైల క్షేత్ర వీధ�
నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. అంతరించే దశలో ఉన్న ఈ అలుగుల జాతి టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు,
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ సతీమణి కల్పనాదాస్తో కలిసి దర్శించుకొన్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది.