Droupadi murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్ వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘనంగా
President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై
Draupadi murmu | శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
Srisailam | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటించనున్నారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చే�
Srisailam | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారల ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది. ఉభయ దేవాలయాల హుండీలను మంగళవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత, నిఘా
Srisailam | శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధిలో దుకాణాల తరలింపు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆలయ అభివృద్ది దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా 24 దుకాణాల తొలగింపునకు గడువు పూర్తికావడంతో ఆదివారం ఉదయం దేవస్థా�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాపై చర్చించేందుకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తీరు ఏమాత్రం మా
ఈ ఏడాది యాసంగి సాగుకు నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి మొత్తం 130 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించింది.