ఏం జరిగిందో అందరికీ తెలుసు.. జరిగిన సంఘటనపై ప్రభుత్వం, సంస్థల యాజమాన్యాలు చిటికెలో స్పందించిన వైనం కూడా సర్వత్రా ఎరుకే. మరమ్మతులకు ఎంత ఖర్చు అయ్యిందో అధికారులే స్పష్టంగా చెప్తున్నారు.
TSRTC | మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Srisailam | అన్నదానం, అయోధ్య, హరిద్వార్ లలో నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ కరివేన ఆదివారం శ్రీశైలంలో జరిగిన సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించింది.
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మ�
Srisailam |అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ�
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఈనెల 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్�
Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.
TSRTC: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివెళుతుండగా.. టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసుల