మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శనివారం సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. పలు పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి గంగాధర మం
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులకు స్వామి అమ్మవార్లు నంది వాహనంపై దర్శనమిచ్చారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు ఏడో రోజు శుక్రవారం గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Srisailam temple | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది.
srisailam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత కల్పించినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చోట జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. కానీ, ఎక్కడా లేని విధంగా కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి.