Srisailam Temple | ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించార�
కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 5
Srisailam | క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా.. శుభ్రత విషయంలో అవసరమైన ప్రమాణాలు పాటించాలని నంద్యాల జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి షేక్ ఖాశీంవలి సూచించారు.
Srisailam | లోక కల్యాణం కోసం శ్రీశైలంలో మంగళవారం శ్రీసుబ్రహ్మణ్య స్వామి, శ్రీబయలు వీరభద్రస్వామికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Srisailam | గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి అక్క మహాదేవి - హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణ మూర్తి స్వామి వారికి, వ్యాస మహర్షికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆలయంలో మల్లికార్జున స్వామివారికి (MalliKarjuna swamy) సహస్ర ఘటాభిషేకం (Sahasra Ghatabhishekam) శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజ�