Srisailam | శ్రీశైలం ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన బీజాపూర్ భక్తులు పోగొట్టుకున్న నగదు, సెల్ ఫోన్ లతో కూడిన మనీ పర్సును తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీన
Srisailam | మే 25 నుంచి 31 శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి తెలిపారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు.
Srisailam | ఉగాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీశైల మహాక్షేత్రంలో సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో శ్రీశైల క్షేత్ర వీధ�
నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. అంతరించే దశలో ఉన్న ఈ అలుగుల జాతి టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు,