Srisailam | లోక కల్యాణార్థం.. శ్రీశైల క్షేత్ర ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి అర్చకులు, వేద పండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకున్నా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలికి పెద్దమొత్తంలో నీటిని తరలిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్త�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వస్తున్న యాత్రికులకు మౌలిక వసతుల కల్పనతోపాటు క్షేత్ర అభివృద్దికి పాటు పడుతున్న దేవస్థానం ఈవో లవన్నను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు అభినందించారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో (Srisailam Temple) శ్రావణమాసం నాలుగవ రోజు ఆదివారం నాగుల చవితి ( Nagula Chaviti) పూజలు శాస్త్రోకంగా నిర్వహించారు.
Srisailam | శ్రీశైలం (Srisailam) పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపాలయాల వద్ద పచ్చదనం పెంపొందించటానికి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో లవన్న (EO Lavanna) ఆదేశించారు.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది.
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా మంగళవారం క్షేత్ర పాలకుడు, బయలు వీరభద్రస్వామికి ఈవో ఎస్ లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Srisailam | శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పూలతో పుష్పాలంకరణ చేసి.. ఊయ�
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది.
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకూ నిర్వహించే శ్రావణ మాసోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం వేళలను సవరించినట్లు ఈఓ ఎస్ లవన్�
కృష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, గ