Srisailam | లోక కల్యాణం కోసం శ్రీశైలంలో మంగళవారం శ్రీసుబ్రహ్మణ్య స్వామి, శ్రీబయలు వీరభద్రస్వామికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Srisailam | గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి అక్క మహాదేవి - హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణ మూర్తి స్వామి వారికి, వ్యాస మహర్షికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆలయంలో మల్లికార్జున స్వామివారికి (MalliKarjuna swamy) సహస్ర ఘటాభిషేకం (Sahasra Ghatabhishekam) శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజ�
Srisailam |
భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానంలో వడప్రసాదం అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు కృతిక నక్షత్రం సందర్భంగా శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు.
Harish Rao | శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మర్రి జనా