Srisailam | శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు చేసిన పాగాలంకరణ వస్త్రం ప్రతి భక్తునికి అందేలా అందుబాటులో ఉండేలా నిర్ణయించి కనీస ధరకు విక్రయశాలలో అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ఈవో ఎస్ లవన్న చెప్పారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న మంత్రి కొప్పులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
Srisailam | లోక కల్యాణార్థం.. శ్రీశైల క్షేత్ర ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి అర్చకులు, వేద పండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకున్నా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలికి పెద్దమొత్తంలో నీటిని తరలిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్త�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వస్తున్న యాత్రికులకు మౌలిక వసతుల కల్పనతోపాటు క్షేత్ర అభివృద్దికి పాటు పడుతున్న దేవస్థానం ఈవో లవన్నను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు అభినందించారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో (Srisailam Temple) శ్రావణమాసం నాలుగవ రోజు ఆదివారం నాగుల చవితి ( Nagula Chaviti) పూజలు శాస్త్రోకంగా నిర్వహించారు.
Srisailam | శ్రీశైలం (Srisailam) పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపాలయాల వద్ద పచ్చదనం పెంపొందించటానికి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో లవన్న (EO Lavanna) ఆదేశించారు.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది.
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా మంగళవారం క్షేత్ర పాలకుడు, బయలు వీరభద్రస్వామికి ఈవో ఎస్ లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Srisailam | శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పూలతో పుష్పాలంకరణ చేసి.. ఊయ�
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది.