Srisailam | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక వ్యవహారాలశాఖ మంత్రి నందగోపాల్ గుప్తా సోమవారం శ్రీశైలంలో శ్రీభమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�
Guvvala Balaraj | సుస్థిర పాలన అందించడం కేవలం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు పీజేఆర్ ( పీ. జనార్థన్రెడ్డి ) ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం గోదల్ నుంచి ప్ర
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా తెల్లవారుజాము నుండి నదీ స్నానాలు చేసుకుని పితృ దేవతలకు తర్పణాలు విడిచిన తరువాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.
Srisailam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఆదివారం ప్రారంభం అవుతాయి. ఈవో పెద్దిరాజు దంపతులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Srisailam | రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా, శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు రావాలని ఏపీ సీఎం జగన్ను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావ
Srisailam | ఈ నెల 15 నుంచి జరిగే శ్రీశైల దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం- దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను దేవస్థానం ఈఓ పెద్దిరాజు ఆహ్వానించార
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేవని, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కృష్ణా నదీ యాజమాన్య
భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్నగర్లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.