Lunar Eclipse | శనివారం రాత్రి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో శ్రీశైల మహాక్షేత్ర ఆలయ ద్వారాలను సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు. ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు, సాక్షి గణపతి హఠకేశ్వరం -ఫాలధార పంచదార, శిఖరే
Srisailam | పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. 29వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతర�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దేవీ నవరాత్రుల్లో పది రోజులు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి చివరి రోజూ నిజరూప అలంకాంరంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam | దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో ఏడోరోజు శనివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
CM KCR | తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెల�
Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్రఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
AP Dy CM Kottu | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు.
Srisailam | దేవస్థానం ఆధ్వర్యంలో మ్యూజియం, ఆధ్యాత్మిక గ్రంధాలయం, ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తగిన స్థలాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక, అంచనాలను రూపొందించాలన్నారు
Srisailam | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక వ్యవహారాలశాఖ మంత్రి నందగోపాల్ గుప్తా సోమవారం శ్రీశైలంలో శ్రీభమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�
Guvvala Balaraj | సుస్థిర పాలన అందించడం కేవలం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు పీజేఆర్ ( పీ. జనార్థన్రెడ్డి ) ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం గోదల్ నుంచి ప్ర
Srisailam | శ్రీశైలంలో అమవాస్య సందర్భంగా తెల్లవారుజాము నుండి నదీ స్నానాలు చేసుకుని పితృ దేవతలకు తర్పణాలు విడిచిన తరువాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.