Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు రావాలని ఏపీ సీఎం జగన్ను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావ
Srisailam | ఈ నెల 15 నుంచి జరిగే శ్రీశైల దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం- దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను దేవస్థానం ఈఓ పెద్దిరాజు ఆహ్వానించార
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేవని, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కృష్ణా నదీ యాజమాన్య
భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్నగర్లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.
శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. దేవస్థానం ఆధ్వర్యంలోని లలితాంబికా వాణిజ్య సముదాయంలోని ఒక బ్లాక్లో ఏర్పడిన షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కొక్కట�
శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ సమీపంలోని లలితాంబికా వాణిజ్య సముదాయంలోని ఒక బ్లాక్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఇలా ఒక్కో షాపునకు మంటలు
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న లలితాంబికా (Lalithambika) దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున ఒక్కస�
Srisailam | శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు చేసిన పాగాలంకరణ వస్త్రం ప్రతి భక్తునికి అందేలా అందుబాటులో ఉండేలా నిర్ణయించి కనీస ధరకు విక్రయశాలలో అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ఈవో ఎస్ లవన్న చెప్పారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న మంత్రి కొప్పులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
Srisailam | లోక కల్యాణార్థం.. శ్రీశైల క్షేత్ర ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి అర్చకులు, వేద పండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.