గద్వాల జిల్లాలోని జూరాల (Jurala) ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 37 గేట్లు ఎత్తివేశారు. దీంతో 1,73,504 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 1,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్
నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది.
తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట�
Srisailam Temple | శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని 2వేలకుపైగా కిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ పండ్లతో సర్వ
Srisailam | హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి వాసి స్వయంపాకుల లక్ష్మీ నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణకు రూ.13.90 లక్షల విరాళాన్ని అందజేశారు.
Sri Sailam | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శని, ఆదివారాలు సెలవు దినాలు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పె
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వాడేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా,
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వాడేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా,