శ్రీశైలంలో మరో శివలింగం బయటపడింది. యాఫి థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు పనుల్లో భాగంగా జేసీబీతో తొవ్వుతుండగా శివలింగం వెలుగుచూసింది. శివలింగంతోపాటు నంది విగ్రహం, ఓ లిపి కూడా ఉన్నాయి. విషయం తెలిసిన ప్రజలు అ�
శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్ర స్వామికి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం యూఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం ఆకారం చెక్కిన ఒక రాయి
Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటనారాయణ భట్టి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీశైలం చేరుకున్న న్యాయమూర్తికి ఏఈవోలు హరిదాస్, మోహన్, ఇతర అధి�
శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు దేశంలోనే అత్యంత గొప్పదని, ఇలాంటి ప్రాజెక్టును కాపాడుకోవడం ప్రజా ప్రభుత్వం బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.