Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగే ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు - అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాల్లో తొక్కిసలాట జరక్కుండా భద్రతా చర్యలు తీసుకోవాల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం దేవస్థానం అధికారులు, పోలీసు శాఖ అధికారులు సమీక్షించారు. సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం జరుగనున్న ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార వి
Srisailam | ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే కన్నడ భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నపూర్ణ దేవిఆశ్రమం, శివోహం టెంపుల్ ట్ర�
Srisailam | శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సందడి సందడిగా మారింది.
Srisailam | శ్రీశైలంలో శనివారం ఉగాది మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈఓ డీ పెద్దిరాజు దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని, అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేశార�
శ్రీశైలం, నాగార్జునసాగర్కు సంబంధించి పలు ఔట్లెట్లపై ఫేజ్ 2 కింద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కోసం నిధులను విడుదల చేయాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎ�
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ గురువారం తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ సర్కారు కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు ఏపీ బుధవా�
Srisailam | ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పిస్తున్న వసతులను శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు ఆదివారం పరిశీలించారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ప్రతి మంగళ, శుక్రవారాల్లో శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి కొబ్బరికాయలతో కుంభోత్సవం నిర్వహిస్తారు.