శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు దేశంలోనే అత్యంత గొప్పదని, ఇలాంటి ప్రాజెక్టును కాపాడుకోవడం ప్రజా ప్రభుత్వం బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.
Srisailam | శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఏపీ అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం అమావాస్య ఘడియలు రావడంతో లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించింది.
Srisailam | పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ