Srisailam | శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్త
Srisailam | శ్రీశైలంలోని కొత్తపేట వాసి డీ పుల్లయ్య మంగళవారం శ్రీశైల దేవస్థానంలోని వీరభద్రస్వామికి 800 గ్రాముల బరువు గల ఆకుపచ్చ రాయితో కూడిన వెండి కిరీటం, 290 గ్రాముల వెండి పళ్లెం అందజేశారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. సోమవారం ఆలయంలో ఆలయ ఈవో పెద్దిరాజు విభూతిధారణ కార్యక్రమానికి దాద
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. బుధవారం ఉదయం ఆరు గేట్లతో నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిం�
Srisailam | శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్లో బుధవారం భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలె
Srisailam | కుండపోత వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ
Srisailam | శ్రీశైలం దేవస్థానం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఆదివారం రెండో రోజు ప్రవచనాలు జరిగాయి.
Srisailam | భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలం దేవస్థానంలో సుబ్రహ్మణ్యస్వామి వారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, పష్ఠితిథుల్లో కుమారస్వామి విశేష అభిషేక
Srisailam | ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి ప్రఖ్యాత ప్రవాచకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ప్రవచనాల కార్యక్రమాన్ని శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఏర్పాటు చేసింది. గణేశ గాథలు �
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును గురువారం లెక్కించారు. పటి
Srisailam | శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో డి పెద్దిరాజు అన్ని విభాగాలను ఆదేశించారు.