తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ వీ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam) పెద్దఎత్తున నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో సోమవా�
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుండి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,97,886 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.
శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు �
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవ
Srisaialm | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం కింద ఉన్న దత్తాత్రేయస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) జరిపించే ఈ కైంకర్యంలో భ
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీ యోగినిమాత ఆధ్యాత్మిక సేవాశ్రమంలో తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల నుండి వచ్చిన భక్తులు గ్రామదేవత మహిశాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర�
Srisailam reservoir | శ్రీశైల జలాశయానికి (Srisailam reservoir) వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 24, 855 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 1, 50, 593 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1,
గద్వాల జిల్లాలోని జూరాల (Jurala) ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 37 గేట్లు ఎత్తివేశారు. దీంతో 1,73,504 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 1,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్
నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది.
తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట�
Srisailam Temple | శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని 2వేలకుపైగా కిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ పండ్లతో సర్వ