తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. రివర్ కమ్ క్రూజ్ పేరుతో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ లాంచ్.. 80 మంది పర్యాటకులతో నాగార్జున సాగర్ నుంచి బయల్ద
Srisailam | కార్తీకమాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయంలో చేసిన ఏర్పాట్లను ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. క్షేత్ర పరిధిలోని ఆలయ మాడవీధులు, ఆలయపుష్కరిణి, అన్నప్రసా
Srisailam | అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు.
సోమశిల, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంచీ సేవలు ఈ నెల 2 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్ల�
Srisailam | శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్తీక మాసోత్సవాలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, �
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆదిదంపతుల దర్శనాల కోసం వివిధప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మరాయ
Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్డున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. వారాంతపు సెలవులు కావడంతో తెల్లవారుజాము నుంచే ఉభయ దేవాలయాల దర్శనాలకు భక�
Telangana Tourism | నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని నవంబర్ 2 నుం చి ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్ ఫీడ్ జీఎం ఇబ్ర హీం శనివారం ప్రకటనలో తెలిపారు.
Srisailam | సాంకేతిక రంగంలో ఆత్యంత వేగవంతమైన అభివృద్ది జరుగుతున్నందున సమాజంలోని మంచీ చెడుల పట్ల విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించవలసిన గురుతర భాద్యత మన అందరిపై ఉందని శ్రీశైలం సీఐ వరప్రసాదరావు అ�
పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు బుధవారం తెలంగాణ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్లో చేపట్టనున్న ఈ టూర్ ఆహ్లాదకర�
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా చంద్రశేఖరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం పరిపాలన భవనంలో అధికార బాధ్యతలు తీసుకున్నారు. ఈవోగా పని చేసిన పెద్దిరాజును ప్రభుత్వం బదిలీ చేసింది.
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.