Srisailam | తిరుమల తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశిం�
Srisailam | కార్తీకమాసోత్సవాల నిర్వహణలో భాగంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని (కార్తీక వనభోజనాలు) నిర్వహించారు. ఆలయ ఈశాన్యభాగంలోని రుద్రవనంలో (రు
Srisailam | కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రద్దీ రోజులలో స్వామి వారి గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు శ్రీశైలం ఈవో ఆజాద్ తెలిపారు.
Srisailam | కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మ పథం (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) గురువారం విశాఖ పట్నం వాసి కే సునీత బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించ�
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు ఉండే దేవస్థానం అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తూ అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదంటూ ఈవో చంద్�
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రథోత్సవం కనులపండువలా నిర్వహించారు.
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప�
Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని �
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం రెండో సోమవారం పరమశివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్ర�
Srisailam | దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఉండేందుకు వసతి గృహాలు లేకపోవడంవల్ల ఎదుర్కొనే సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.