కృష్ణాకు స్థిరంగా వరదశ్రీశైలం పది గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల573 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టంహైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: నీలవేణి పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ న�
శ్రీశైల మల్లన్న | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు కళ్లెం వేణుగోపాల్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు.
ఆచార్య చెన్నారెడ్డి | శ్రీశైల మహాక్షేత్రానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాస్త్ర పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి అందించిన సేవలు వెలకట్టలేనివని వక్తలు అన�
శ్రీశైల క్షేత్రం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం చేసి వార పూజలు చేశారు.
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.