Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప�
Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని �
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం రెండో సోమవారం పరమశివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్ర�
Srisailam | దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఉండేందుకు వసతి గృహాలు లేకపోవడంవల్ల ఎదుర్కొనే సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
Srisailam | శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిర్ధారణ కావడంతో సీ ప్లెయిన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు.
CM Chandrababu | శ్రీశైలం మహా క్షేత్రానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీప్లేన్ ద్వారా చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు.
కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగునీటిని అందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ దిగువ జలాలు సరిపోతాయని, అందుకోసమే పులిచింతల ప్రాజెక్టును నిర్మిం�
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో రికార్డు స్థాయి విద్యుత్తు ఉత్పత్తి చేసినట్టు సీఈ రామసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి వరదలు భారీగా రావడంతో టార్గెట్ను దాటి 1,646 మిల