పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు బుధవారం తెలంగాణ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్లో చేపట్టనున్న ఈ టూర్ ఆహ్లాదకర�
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా చంద్రశేఖరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం పరిపాలన భవనంలో అధికార బాధ్యతలు తీసుకున్నారు. ఈవోగా పని చేసిన పెద్దిరాజును ప్రభుత్వం బదిలీ చేసింది.
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది.
Srisailam | శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్త
Srisailam | శ్రీశైలంలోని కొత్తపేట వాసి డీ పుల్లయ్య మంగళవారం శ్రీశైల దేవస్థానంలోని వీరభద్రస్వామికి 800 గ్రాముల బరువు గల ఆకుపచ్చ రాయితో కూడిన వెండి కిరీటం, 290 గ్రాముల వెండి పళ్లెం అందజేశారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. సోమవారం ఆలయంలో ఆలయ ఈవో పెద్దిరాజు విభూతిధారణ కార్యక్రమానికి దాద
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. బుధవారం ఉదయం ఆరు గేట్లతో నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిం�
Srisailam | శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్లో బుధవారం భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలె
Srisailam | కుండపోత వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ