Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు అలంకారాలు భక్తులను కనువిందు చే
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులతో పుర వీధులు కిటకిటలాడాయి. శ్రీభ్రమరాంబ మల్లికార�
Srisailam | శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమ శివునికి ప్రీతికరమైన రుద్రాక్ష సేవ చేసేందుకు 30 అడుగుల పంచముఖి రుద్రాక్ష సహిత మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్ర�
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉన్నది. స్పిల్ వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ప్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడింది.
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ శైలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సా యంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించా రు. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభ మై నందిమండపం వ�
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను అనుమతించబోమని నంద్యాల జిల్లా కలెక్టర్ రఘువీర్ వెల్లడించారు. ఇవా
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది భక్తులు భ్రమరాంబ �
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసం గా జరుగుతున్నాయి. పదకొండు రోజులపాటు నవవాహ్నిక దీక్షతో పూజాధికాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడోరోజైన గురువారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశా
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జోనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏర్పా
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్
Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షన్కు చెందిన కాటూరి రాము 2,040 కేజీల పచ్చళ్లను శ్రీశైల నియోజకవర్గ