Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం నాడు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిప
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం స్వామిఅమ్మ�
Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి కూడా వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామిఅమ్మవార�
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల (Mahashivratri Brahmotsavam) సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు(EO Peddiraju) ఆదివారం పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు మన్ననూర్ చెక్పోస్టు వద్ద ఆంక్షలను సడలిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి శుక్రవా రం తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 5నుంచి 11వ తేదీ వర�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం ప్రధాన విభాగాధిపతులు, ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు జరిగే బ�
Srisailam | ఓం నమ:శివాయ అంటూ శివమండల దీక్షను చేపట్టిన శివ భక్తుల కోసం శ్రీశైల (Srisailam) క్షేత్రంలో దీక్షా విరమణ ఏర్పాట్లను బుధవారం నుంచి ప్రారంభించారు
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఓ భక్తుడు మంగళవారం భూరి విరాళం సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వ చ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్దత్ బంగారు, వెండి సామగ్రి, ఆభరణాలను ఆలయానికి అందజేశారు
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.