Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో చీరాల భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష విస్తరాకుల విరాళం అందజేశారు.
Srisailam | శ్రీశైలంలో జరిగే మహా కుంభాభిషేక మహోత్సవాలను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని దేవస్థానం అధికారులు, సిబ్బందిని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ప్రభుత్వం మె డలు వచ్చి వెనక్కి తగ్గేలా చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నార
Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ఎం. మనోహర్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం ఆలయ ఏఈవో ఫణిధర్ ప్రసాద్, పర్యావేక్షకురాలు హ�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనా�
TSRTC | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ కొత్త ప్రయాణాన్ని అందించనుంది.
కృష్ణానదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, సంబంధిత ఇతర వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంతో తెలంగాణలో మరోసారి ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆం�
కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులు అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్న బహిరంగసభ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో �
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బీహార్ రాష్ర్టానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. బుధవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వీరికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వ
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచనలు చేశారు.