Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం శివరాత్రి పర్వదినం కావడంతో మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివచ్చారు. అర్
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. గురువారం ఉదయం క్షేత్రానికి వచ్చిన
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహన�
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బుధవారం ఉదయం భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించినట్టు ఈవో పెద్దిరాజు తె�
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు లక్ష మజ్జిగ ప్యాకెట్లను విరాళంగా అందించారు. అనంతపురం పట్టణానికి చెందిన గాయత్రి మిల్క్ డై�
Srisailam | శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మౌళిక వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నట్లు శ్రీశైలం ఎమ్మ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో బుధవారం క్షేత్రానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. బ్రహ్మోత్సవాల
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో సేవలందించాలని ఈవో పెద్దిరాజు అన్నారు. అన్నదాన భవనంలో వండుతున్న వంటకా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలిరావడంతో సోమవారం క్షేత్ర వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి.
Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.