శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పరమ శివుడి దర్శనానికి ఉభ య తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్తర దక్షిణా ది యాత్రికులు కూడా అధికసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. స�
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. సోమవారం తెల్లవారు జామున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలతో దీప దానాలు చేసుకున్నారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి 4.73 టీఎంసీల నీటిని వాడుకున్నట్టు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది.
Telangana | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో నిజాం కాలంనాటి శాసనం బయటపడింది. అమ్రాబాద్ మండలం కోల్లంపెంట గ్రామ సమీపంలోని శివలింగంపై ఫార్సీ భాషలో చెక్కిన నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 3నుంచి 16వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు జరుగ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో గల భారత్ పెట్రోల్ బంకు వద్ద గల శ్రీశ్రీశ్రీ మౌన స్వామి ఆశ్రమంలో లోక కళ్యాణం కోసం మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజులు విశేష పూజలు నిర్వహించారు .