కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులు అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్న బహిరంగసభ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో �
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బీహార్ రాష్ర్టానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. బుధవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వీరికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వ
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచనలు చేశారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుంచి కాగజ్ఘట్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నది. సోమవారం రాత్రికి రాత్రే.. అధికారులు పనులను ప్రారంభించారు. ఇదంతా.. స�
కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్లమెంటు వేదికగా హెచ్చరించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గ�
KRMB | కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వ
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రె�
గ్రేటర్ ప్రజల దాహార్తి తీర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి నిల్వలపై జలమండలి ఆప్రమత్తమైంది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద లేకపోవడంతో గతంలో కంటే శ్రీశైలం, సాగర్లో కలిపి 12.86 టీఎంసీల నీటి
మాది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రజల అవసరా లు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దా మోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని మంత్రి దర్
కృష్ణా సాగునీటి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తామని తమ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇవ్వలేదని, ఇస్తామని కూడా చెప్పలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై జరుగుతు
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తె�