ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గ త వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృ
Srisailam | శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. రాత్రిళ్లు ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచరిస్తున్నది. తాజాగా రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర కనిపించింది. స్థానికులు, అక్కడికి వచ్చని పలువుర�
Srisailam | భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ప్రాత:కాల సేవ ప్రారంభం అవుతుందన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో డిసెంబర్ 31, జనవరి 1న ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, సర్వదర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున
Srisailam | శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్మిక ఆరుద్ర మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికుల అవసరాల మేరకు పలు కీలక అభివృద్ది పనులకు బుధవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేయనున్నారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో మార్గశిరమాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్డులో 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో శ్రీశైలం
Srisailam | పశ్చిమ గోదావరి జిల్లా వాసి యర్రంశెట్టి ఉమామహేశ్వర్ రావు సారధ్యంలోని బృందం శనివారం శ్రీశైల మహాక్షేత్రంలో గీతావధానం కార్యక్రమం నిర్వహించింది.
Srisailam | శ్రీశైలం మహాక్షేత్రం పరిధిలో నడిపే ఆటో ట్యాక్సీల డ్రైవర్లు దేవస్థానం నిర్దేశించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.
శనివారం వైకుంఠ ఏకాదశి. తర్వాత రెండు రోజులు వరుసగా సెలవులు. దీంతో శ్రీశైల (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం నుంచి మూడు రోజులపాటు ఆర్జిత