తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తె�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను నెలలోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వ
అంతా అయిపోతున్నది.. ఇప్పటి వరకు తెలంగాణ అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు నాగార్జుసాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్హౌజ�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు ని�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తె
కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆలయంలో నాగవెల్లి, వసంతోత్సవం కార్యక్రమాలు జరిగాయి. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులకు వసంత మండపంలో నీలలోహిత పూజ నిర్వహించారు. నల్లపూసలను భద్�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఊరేగారు.
Srisailam | శ్రీశైలంలోని జగద్గురు పీఠాధిపతి, శ్రీ దత్త సాయి మౌన స్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువు శ్రీ శివ స్వామికి దేవస్థానం ఈవో పెద్దిరాజు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.