సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ �
ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం భూత్పూర్ రోడ్డులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఎమ
Srinivas Goud | ఎగ్జిట్ పోల్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖ
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసి.. దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. పట్వారీల రాజ్యం తీసుకువస్తామంటోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరిగ�
CM KCR | నియోజకవర్గ, రాష్ట్ర భవిష్యత్ను, తలరాతను మార్చేదే ఓటు అనే ఆయుధమని.. దాన్ని ఆషామాషీగా వేయొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
గత శాసనసభ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ నుంచి గెలుపొందిన మంత్రి శ్రీనివాస్గౌడ్పై ఎలక్షన్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయన నామిషన్ను తిరసరించ�
సామాన్యుడి బలంనేను క్యాబ్ డ్రైవర్గా పని చేస్త. పొద్దున్నే బయటికి పోత. స్కూల్కు పోయే మా పిల్లల్ని చూసుకోవాలె కాబట్టి మా ఆవిడ నేను బయలుదేరే టైమ్కి లంచ్ బాక్స్ రెడీ చేయలేదు.
Minister Srinivas Goud | ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. బసవన్న�
TS Ministers | సమైక్య రాష్ట్రంలో గత పాలకులు దత్తత పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను దగా చేశారని..ఇక్కడి కరువును చూపించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకువచ్చి సీమాంధ్రకు తరలించి వారు బాగుపడి తమను అన్యాయానిక�
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.