పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి యునెస్కో క్యాంపెయిన్ బ్రోచర్ ఆవిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి�
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో త్రివర్ణ పతాకాల పంపిణీ మహబూబ్నగర్ రూరల్, ఆగస్టు 9 : స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొ�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�
దేశంలోని అతిపెద్దదైన కేసీఆర్ ఎ కో అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీపంలోని ఎకో అర్బన్ పార్కు లో మంత్రి నిరంజన్రెడ్డి, �
మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ను తలమానికంగా నిర్మిస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రావ�
కేంద్ర ఎన్నికల కమిషన్ క్లీన్చిట్: కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి శ్రీనివాస్గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింద�
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విశిష్ట అతిథిగా మంత్రి జగదీశ్వర్రెడ్డి ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్లో 274 ఎకరాల
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్మించిన బుద్ధవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 14న ప్రారంభించేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మం�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పులి లాంటి వాడని, పులితోక పట్టుకొని గ
మతాలమధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు ‘బండి’పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజం టీఆర్ఎస్లో భారీగా చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలప్పుడు పా
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి రవీంద్రభారతిలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుక పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ రవీంద్రభారతి, మే 3: కుల, వర్ణ వ్యవస్థ, లింగ వివక్షను ఆనాడే వ్యతిరేకిం�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది తొండి యాత్ర అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుల యాత్రకు ప్రజల్లో స్�